31% తగ్గిన ఎయిర్‌టెల్ లాాభాలు

65చూసినవారు
31% తగ్గిన ఎయిర్‌టెల్ లాాభాలు
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,072 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే గతేడాది ఇదే త్రైమాసికంలో 3,005.6 కోట్ల నికర లాభంతో పోలిస్తే 31 శాతం తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 36,009 కోట్ల నుంచి 4.4 శాతం పెరిగి రూ.37,599.1 కోట్లకు చేరింది. కాగా మొత్తం ఆదాయం మాత్రం రూ.1,39,144.8 కోట్ల నుంచి రూ.1,49,982.4 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్