హైదరాబాద్ నాగోల్ పరిధిలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇందుఅరణ్య అపార్ట్మెంట్ రెండో అంతస్తు నుంచి దూకి నాగమణి (74) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.