ఏపీ శాసనమండలిని బుధవారం వాయిదా వేశారు. వీసీల రాజీనామాలపై విచారణకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణలు చేసింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు నారా లోకేష్, సవిత ధీటుగా సమాధానం చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని తెలిపారు. ఆందోళనల మధ్య మండలిని రేపటికి వాయిదా వేశారు.