తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

52చూసినవారు
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం అనూహ్య మార్పులు చేసింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం గేటు నుంచి ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ఇక వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి సచివాలయంలో వాస్తుకు సంబంధించిన మార్పులు చేయడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్