ఏటీఎం మిషన్‌కు నిప్పు.. రూ.7లక్షల కరెన్సీ నోట్లు దగ్ధం

68చూసినవారు
ఏటీఎం మిషన్‌కు నిప్పు.. రూ.7లక్షల కరెన్సీ నోట్లు దగ్ధం
హైదరాబాద్‌లోని మైలాన్‌దేవ్ పల్లిలో దొంగలు ఏటీఎం చోరీకి యత్నించారు. ఏటీఎం పగలగొట్టి నగదును చోరీ చేయడానికి విఫలయత్నం చేశారు. అయితే ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోవడంతో నిప్పు పెట్టి పరారయ్యారు. నిప్పు పెట్టడంతో రూ.7 లక్షల కరెన్సీ నోట్లు కాలిపోయాయి. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్