పాక్‌లో క్రైస్తవులపై దాడి

63చూసినవారు
పాక్‌లో క్రైస్తవులపై దాడి
దాయాది దేశమైన పాకిస్తాన్‌లోని సర్గోదా జిల్లాలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత ఏర్పడింది. క్రైస్తవులు లక్ష్యంగా ముస్లిం వర్గానికి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. తమ మత గ్రంథాన్ని అపవిత్రం చేశారని ఆరోపిస్తూ క్రైస్తవ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి, ఒక షూ ఫ్యాక్టరీకి కొందరు నిప్పంటించారు. ఈ క్రమంలో రాళ్లు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్