బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 'సూపర్ ఫ్యాన్' టైగర్ రాబీపై దాడి.. వీడియో వైరల్

85చూసినవారు
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో శుక్రవారం జరిగిన భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు మ్యాచ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 'సూపర్ ఫ్యాన్' టైగర్ రాబీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో రాబీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్