ఈనెల 17న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం

70చూసినవారు
ఈనెల 17న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం
భద్రాద్రిలో రామయ్య సన్నిధిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ నెల 9 నుంచి 23 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 16న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు, 17న మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం, 18న రాములవారి మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. కల్యాణం, పట్టాభిషేకం క్రతువులో పాల్గొనేవారి కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయిస్తారు. ఉత్సవాల దృష్ట్యా ఈ నెల 9 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్