పార్లమెంట్‌పై దాడి చేసిన భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్

53చూసినవారు
పార్లమెంట్‌పై దాడి చేసిన భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్
లాహోర్‌లో లాలా లజపతిరాయ్ బ్రిటిష్‌ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్‌ సాండర్స్‌ చేతిలో పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ నేలకొరిగాడు. ఆయన మరణం భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులలో ఆగ్రహాన్ని నింపింది. ఆ తర్వాత సాండర్స్‌ను కసితీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత 1929లో పార్లమెంటుపై బాంబులు విసిరారు. తప్పించుకునే అవకాశమున్నా వారు లొంగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్