AP: రాష్ట్రంలో పోలింగ్ ముగియగా.. జూన్ 4న వచ్చే ఫలితాలపై ఆసక్తి పెరిగింది. తామే గెలుస్తామని వైసీపీ నేతలు.. కాదు తమదే విజయమని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక ఏ ఇద్దరు కలిసినా లేదా ఫోన్లలో బంధువులతో మాట్లాడినా.. కుటుంబ విషయాల కంటే ‘మీ నియోజవర్గంలో ఎవరు గెలుస్తారు? రాష్ట్రంలో జగన్ గెలుస్తాడా? లేదా చంద్రబాబా?’ అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏ పార్టీ గెలవనుందో కామెంట్ చేయండి.