దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ: జేపీ నడ్డా

52చూసినవారు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ: జేపీ నడ్డా
అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 'దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. విపరీతమైన ఎండలో కూడా మా సభకు తరలివచ్చారు. ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్‌, వినోద్‌రావు గెలుపు ఖాయం. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు, అవినీతి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్