బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది: తేజస్వీ యాదవ్ (Video)

62చూసినవారు
యూపీలో ఆర్జేడీ, ఇండియా బ్లాక్ పుంజుకోవడంపై ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘మేం సీట్ల సంఖ్యను పెంచుకున్నాం. ఓట్ల శాతం కూడా పెరిగింది. నిజమైన సమస్యల గురించి మేం ఎన్నికల్లో పోటీ చేశాం. ఇండియా బ్లాక్‌కు అయోధ్యలోని శ్రీరాముడి ఆశీస్సులు లభించాయి. ఒకటి మాత్రం నిజం.. మోదీ ప్రాబల్యం తగ్గిపోయింది. ఇకపై బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్