మద్యం మత్తులో లవర్‌ని చంపేసిన ప్రియుడు

61చూసినవారు
మద్యం మత్తులో లవర్‌ని చంపేసిన ప్రియుడు
మద్యం మత్తులో ప్రియుడు తన ప్రియురాలిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన మునిపల్లి గ్రామానికి చెందిన ఆనెల్లి అనసూయ (52) భర్త గత కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అనసూయకు బసవరాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈనెల 18న వారిద్దరూ ఏడుపాయలకు వచ్చారు. అక్కడ సమీపంలోని వైన్స్‌లో మద్యం తీసుకుని తాగారు. ఈ క్రమంలో గొడవ కావడంతో బసవరాజ్ అనసూయ తలపై కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్