నేడు రాజస్థాన్‌తో తలపడనున్న ఢిల్లీ

557చూసినవారు
నేడు రాజస్థాన్‌తో తలపడనున్న ఢిల్లీ
ఐపీఎల్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. జైపూర్‌లోని ఆర్ఆర్ హోం గ్రౌండ్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఆల్రెడీ ఓ మ్యాచ్ గెలవగా, ఢిల్లీ ఖాతా తెరవాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్సే గెలిచాయి. ఆ ట్రెండ్‌ను మార్చాలని ఢిల్లీ భావిస్తోంది. ఆ జట్టులో తొలి మ్యాచ్‌కు దూరమైన బౌలర్ ఎన్రిచ్ నోకియా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.

సంబంధిత పోస్ట్