BREAKING: ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

81చూసినవారు
BREAKING: ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపాలెం మండలం హర్యా తండా వద్ద వేగంగా వెళ్తున్న కారు.. చెట్టును ఢీ కొట్టడంతో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఖమ్మం జిల్లా బావోజీ తండా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్