హైదరాబాద్ లో అర్ధరాత్రి దారుణ హత్య

59చూసినవారు
హైదరాబాద్ లో అర్ధరాత్రి దారుణ హత్య
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్