దారుణం.. సుత్తితో తల పగులగొట్టి భార్య హత్య

83చూసినవారు
దారుణం.. సుత్తితో తల పగులగొట్టి భార్య హత్య
సుత్తితో తల పగులగొట్టి భార్యను హత్య చేసిన ఘటన యూపీలో జరిగింది. నూరుల్లా హైదర్‌ (55), అస్మా ఖాన్‌ (42) భార్యభర్తలు నోయిడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్లుగా ఉద్యోగం చేస్తుండేవారు. ఇటీవల నూరుల్లా జాబ్ పోయింది. ఈ క్రమంలో నూరుల్లాకు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి కూడా గొడవ జరగగా నూరుల్లా సుత్తి తీసుకొని భార్య తల పగలగొట్టి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్