నగదు సీజ్.. పోలీసుల తీరుపై విమర్శలు

2211చూసినవారు
నగదు సీజ్.. పోలీసుల తీరుపై విమర్శలు
ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా.. రూ. 50 వేల వరకు నగదు, 10 గ్రాముల బంగారాన్ని మించి ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అయితే దీని వల్ల వ్యాపారులు, హవాలా సొమ్ము తరలించేవారితో పాటు.. సామాన్యుల దగ్గర ఉన్న సొత్తును సైతం పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగు చూడటంతో.. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్