కర్ణాటకలోని బళ్లారిలో తనిఖీల్లో భాగంగా పోలీసులు రూ.5.60 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 3 కేజీల బంగారం, 68 వెండి బార్స్తో కలిపి 103 కేజీల వెండి జ్యువెల్లరీని పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.