కేంద్ర ఏజెన్సీలు బీజేపీకి ఏజెంట్లు: సంజయ్‌రౌత్

84చూసినవారు
కేంద్ర ఏజెన్సీలు బీజేపీకి ఏజెంట్లు: సంజయ్‌రౌత్
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థ పనిచేస్తోందని శివసేన UBT ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలు బీజేపీకి ఏజెంట్లుగా మారిపోయాయని ఆయన విమర్శించారు. శనివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాకే హేమంత్ సోరెన్‌కు బెయిల్ వచ్చిందన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం త్వరలో బెయిల్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్