శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు

85చూసినవారు
శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాలు గోల్డ్ పథకంలో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి మెహతా పోలీసులను ఆదేశించారు. కుంద్రా దంపతులు, వారు స్థాపించిన సత్‌యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్