ఏ
పీలోని ప్ర
భుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్లో సీఎం చంద్రబాబు, మంత్రి
లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ
విద్యార్థులు,
విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు సరదాగా పాల్గొన్నారు. ఇంకా పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా
లోకేశ్ భోజనం చేశారు.