2024 లోక్సభ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించడంతో మోదీకి చైనా కంగ్రాట్స్ చెప్పింది. ద్వైపాక్షిక సంబంధాలను, మైత్రిని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు.