ఖర్గే నివాసంలో INDI కూటమి సమావేశం (వీడియో)

68చూసినవారు
ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నివారంలో I.N.D.I కూటమి సమావేశం బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఖర్గే నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక విచ్చేశారు. అంతేకాకుండా కూటమి పార్టీల నేతలు, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, కల్పనా సోరెన్, మాజీ సీఎం అఖిలేష్, తేజస్వి యాదవ్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్