రాష్ట్ర చిహ్నం తుదిరూపుపై సీఎం రేవంత్‌ సమీక్ష

85చూసినవారు
రాష్ట్ర చిహ్నం తుదిరూపుపై సీఎం రేవంత్‌ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల పోరాటం, అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, కోదండరాం, అద్దంకి దయాకర్‌, వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్