చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్న సీఎం: కేసీఆర్

53చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లు రాలేదు అన్నాడు.. మరి ఇవాళ నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్‌లో, డోర్నకల్లులో, పర్కాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడ నుంచి వచ్చాయి నీళ్లు? తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చింది' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్