15న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభం

51చూసినవారు
15న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభం
ఈ నెల 15న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్‌లో భాగంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి స్వాగత తోరణం వద్ద ఈ నెల 15న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, భూమి పూజ చేస్తున్నట్లు సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాటి మోహన్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్