నీట్ ఫలితాలపై దర్యాప్తునకు కమిటీ వేయాలి: KTR

70చూసినవారు
నీట్ ఫలితాలపై దర్యాప్తునకు కమిటీ వేయాలి: KTR
నీట్ ఫలితాల్లో అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. '67 మందికి 720/720 వచ్చాయి. పలువురు 718, 719 మార్కులు పొందారు. +4,-1 మార్కుల విధానంలో ఇది సాధ్యం కాదు. ఎన్నికల ఫలితాల రోజునే హడావుడిగా నీట్ ఫలితాన్ని రిలీజ్ చేయడం, గత ఐదు ఏళ్లలో తొలిసారి టాప్-5లో తెలంగాణ విద్యార్థులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్