రాజ్యాంగం భగవద్గీతేమీ కాదు.. మారిస్తే తప్పేంటి?: కేంద్రమంత్రి

50చూసినవారు
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదు.. మారిస్తే తప్పేంటి?: కేంద్రమంత్రి
రాజ్యాంగం మార్పు గురించి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత రాజ్యాంగం భగవద్గీత కాదు. జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి?. కాంగ్రెస్ కూడా గతంలో రాజ్యాంగ సవరణలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు కూడా సవరణతోనే సాధ్యమైంది. దేశ ప్రయోజనాల కోసమే ఆ సవరణలు చేశాం’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్