పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు

51చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు
కౌంటింగ్​లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల కోసం ఏర్పాటు చేసే 14 టేబుళ్లు కాకుండా.. పోస్టల్ బ్యాలెట్​ కౌంటింగ్​ కోసం ప్రత్యేకంగా మరో టేబుల్ ఉంటుంది. ఈ పోస్టల్ ఓట్లు లెక్కించిన అరగంట తర్వాత.. ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒకవేళ పోస్టల్ ఓట్లు అరగంటలో పూర్తికాకపోయినా.. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ మొదలవుతుంది.

సంబంధిత పోస్ట్