తిరుమలలో భక్తుల రద్దీ

73చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. ఔటర్‌ రిండురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్