సీఎస్‌ ఫొటోను డీపీగా పెట్టి సైబర్‌ నేరాలు

55చూసినవారు
సీఎస్‌ ఫొటోను డీపీగా పెట్టి సైబర్‌ నేరాలు
తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్‌ ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నట్లు గుర్తించారు. మోసాలను గుర్తించి సీఎస్ శాంతికుమారి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్