డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు

55చూసినవారు
డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు. ఇతర అనారోగ్య కారణాల వల్ల ప్రజల చనిపోతున్నారని అధికారులు అనడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్