పూరీలోని రహస్య గదికి పాములు కాపలా?.. కొట్టిపారేసి విశ్రాంత జడ్జి

62చూసినవారు
పూరీలోని రహస్య గదికి పాములు కాపలా?.. కొట్టిపారేసి విశ్రాంత జడ్జి
జగన్నాథుని ఆలయంలోని రహస్య గది లోపల భాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని విశ్రాంత జడ్జి జస్టిస్‌ బిశ్వనాథ్ రథ్‌ తోసిపుచ్చారు. ఏడెనిమిది మంది ఆలయ మేనేజ్‌మెంట్‌ సభ్యులు బహుడా యాత్ర సన్నహాల్లో బిజీగా ఉన్నందున తనిఖీలకు, ఆభరణాల తరలింపునకు తగిన సమయం లభించలేదని చెప్పారు. ఆభరణాలు తరలింపునకు మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్