నంది నోటి నుంచీ నీరు వచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

50చూసినవారు
నంది నోటి నుంచీ నీరు వచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?
బెంగళూరులోని కాడు మల్లేశ్వరస్వామి టెంపుల్ కు విశిష్ట ప్రత్యేకత ఉంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచీ నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను వెలుగుచూసింది. నంది నోటి నుంచీ వచ్చే నీటిని శివలింగం పై పడి నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఐతే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచీ వస్తుందో ఇప్పటికీ తెలియలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్