భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

82చూసినవారు
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,769 పాయింట్లు నష్టపోయి 82,497 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 25,250 వద్ద ముగిసింది. దీంతో ఈ ఒక్క రోజులోనే మదుపర్లు దాదాపు రూ.11 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్