భూకంపం. రెస్టారెంట్‌ నుంచి పరుగులు పెట్టారు (వీడియో)

167550చూసినవారు
చైనాలో సోమవారం సాయంత్రం భారీ భూకంపంంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. కింగ్ హై ప్రావిన్స్, గన్సన్స్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇప్పటి వరకు భరకు భూభూకంపం వల్ల 111 మంది చనిపోయారు. మృతుల సంఖసంఖ్య మరిింత పెరిిగే అవగే అవకాశం ఉంది. ఇక కొందరు చైనాలోని ఓ రెస్టారెంట్‌లో ఉండగా భూకంపం వచ్చింది. భచ్చిందిచింది. భయంతో వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్