డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ‌ అల‌ర్ట్

74చూసినవారు
డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ‌ అల‌ర్ట్
టెట్-2024 ఫలితాలను నిన్న సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టెట్ అర్హత సాధించిన వారు డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా డీఎస్సీ దరఖాస్తులపై అభ్యర్థులకు విద్యాశాఖ ఓ అలర్ట్ ఇచ్చింది. టెట్ స్కోర్‌తో పాటు ఇత‌ర వివ‌రాల‌ను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవ‌కాశం క‌ల్పించింది.

సంబంధిత పోస్ట్