ముగిసిన పోలింగ్.. మూడు వారాలు వారికి టెన్షనే!

69చూసినవారు
ముగిసిన పోలింగ్.. మూడు వారాలు వారికి టెన్షనే!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే జూన్ 4 వరకు ఫలితాల కోసం అంతా నిరీక్షించాల్సిందే. దీంతో ఎన్నికలు పూర్తి అయినా కూడా మూడు వారాలు ఆగడం ఇబ్బందికర పరిస్థితే అని అభ్యర్థులు అంటున్నారు. ఓటింగ్ సరళిని బట్టి విజయావకాశాలను అంచనా వేసుకోవడంలో నిమగ్నం అయ్యారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్1న వెల్లడికానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్