జాగ్వార్ కారుపై ఇతిహాస దృశ్యాలు.. (Video Viral)

60చూసినవారు
అయోధ్యలోని రామ మందిరంలో సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సిద్ధార్థ్ దోషి అనే ఓ వస్త్ర వ్యాపారి తన జాగ్వార్ కారుపై రాముడి ఇతిహాస కథలోని దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన కుడ్యచిత్రాలను చిత్రికరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్