గుట్కాపై నిషేధం పొడిగింపు

65చూసినవారు
గుట్కాపై నిషేధం పొడిగింపు
తమిళనాడు ప్రభుత్వం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులపై నిషేధాన్ని పొడిగించింది. గుట్కా ఉత్పత్తుల విక్రయం, నిల్వలు, పంపిణీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం మే 23, 2025 వరకు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్