ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు

74చూసినవారు
ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఏప్రిల్ 30న మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్