తెలంగాణలో విశ్వవిద్యాలయాల ఇన్ఛార్జి వీసీల పదవీకాలం పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 వర్సిటీలకు ఐఏఎస్లను ఇన్ఛార్జి వీసీలుగా ఇటీవలే విద్యాశాఖ నియమించింది. నేటి వరకు ఇన్ఛార్జి వీసీలు కొనసాగుతారని మే 21న ఉత్వర్వులు చేసింది. పూర్తిస్థాయి వీసీల నియామకం జరగకపోవడంతో ఇన్ఛార్జిల పదవీకాలం పొడగించినట్లు పేర్కొంది.