కరోనా, స్వైన్ ఫ్లూ బారిన పడిన మాజీ సీఎం..!

53చూసినవారు
కరోనా, స్వైన్ ఫ్లూ బారిన పడిన మాజీ సీఎం..!
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది. అతడికి స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. ఈ విషయాన్ని గెహ్లాట్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ఎక్స్'లో ద్వారా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, 'గత కొన్ని రోజులుగా జ్వరం కారణంగా, వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అనంతరం కోవిడ్, స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అందుకే వచ్చే ఏడు రోజులు ఎవరితోనూ కలవను అని తెలిపారు.

సంబంధిత పోస్ట్