బీజేపీ నాలుగో జాబితా: అభ్యర్థులు వీరే..

2921చూసినవారు
బీజేపీ నాలుగో జాబితా: అభ్యర్థులు వీరే..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 15 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది. పై ఫోటోలో ఉన్న అభ్యర్థుల వివరాలను తనిఖీ చేయండి.

సంబంధిత పోస్ట్