ఎస్సీ వర్గీకరణపై మాల సంఘాల నాయకుల నిరసన

76చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాలసంఘాల నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మాల సామాజికవర్గం ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోకుండా రాజకీయ పార్టీలు మాలలకు అన్యాయం చేస్తున్నానని ఆరోపించారు. వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్