ధరూర్: లక్ష్మి రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

78చూసినవారు
ధరూర్: లక్ష్మి రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
ధరూర్ మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన మాజీ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి తండ్రి లక్ష్మి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. వెంటనే విషయం తెలుసుకొని నేడు *వారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంగడి బస్వారాజు, మోనేష్, ఎస్ రాము, రవీందర్, గంగాధర్, మరియు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్