బస్సు రాకతో.. గ్రామస్తుల సంబరాలు

82చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలానికి సోమవారం బస్సు రావడంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిన్నారం ఎక్స్ రోడ్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో వినతి పత్రాలు, ఎన్నోసార్లు ధర్నాలు నిర్వహించినా నాయకులు పట్టించుకోలేదని అన్నారు. బస్సు రావడంతో ఎన్నో గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్