మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

50చూసినవారు
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకోరు ప్రభాకర్ రెడ్డి సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు మూడువేల ఆర్థిక సాయం అందజేశారు. పార్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్