గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

55చూసినవారు
ఉట్కూర్ మండల కేంద్రంలోని గాంధీ నగర్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నూతన విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా వుందని అన్నారు. గాంధీ నడిచిన బాటలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కాలని పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్